15, ఆగస్టు 2018, బుధవారం

నోటి దుర్వాసన ను దూరంగా ఉంచండి ఈ చిట్కాలతో*

నోటి దుర్వాసన ఒక పెద్ద సమస్యే. కొన్ని సార్లు ఇది శరీరం లో వివిధ రుగ్మతల వల్ల వచ్చిన, చాల వరకు కొన్ని అలసత్వపు లేదా అనారోగ్యకరమైన అలవాట్ల వలెనే ఈ సమస్య తలెత్తుతుంది. అయినప్పటికీ, కూని చిన్న చైనా ముందు జాగ్రత్తలతో దిన్ని సులువుగానే అరికట్టవచ్చు. అవేంటో పరిశిలిద్దాం ఇప్పుడు. *1.ప్రతి రోజు నాలుకను శుబ్ర పరచండి* ఉదయాన్నే పళ్ళు తోముకునేటప్పుడు నాలుకను కూడా టంగు క్లీనర్ తో శుబ్రపరచడం మరిచిపోవద్దు. రోజంత తినేటప్పుడు వివిధ ఆహార పదార్థాలు చాల రేసిజ్యు ను నాలుకై పై వదులుతాయి, ఇదే ఓవర్ నైట్ పెరుకుపొఇ ఇన్ఫెక్ట్ అయి దుర్వాసన వచ్చే అవకాశాలున్నాయి. ఇంతే కాక, కడుపులో లొఎ బైల్ రాత్రి పుట అన్నవాహిక గుండా నోట్లోకి వచ్చి అక్కడ పేరుకుపోతుంది. అందుచేత నాలుకను శుబ్ర పరచడం తప్పనిసరి. *2.ఆపిల్ లేదా క్యారట్ లను రోజు తినండి.*/ ఆపిల్ లేదా క్యారట్ ను రోజు తినడం వలన పళ్ళపై ఒత్తిడి పెరిగి వాటిపై పేరుకుంటున్న మలినాలు క్లీన్ అయ్యి శ్వాశ శుబ్రంగా, తాజా గ ఎటువంటి దుర్వాసన లేకుండా ఉంటుంది. సాఫ్ట్ గ, క్రీం లాగా ఉండే ఆహార పదార్థాలు పళ్ళ పై, నాలుక పై అంటుకొని బాక్టీరియా ని పెంచి దుర్వాసనకు దారి తీస్తుంది. ఆహరాల పై ఈ మెలుకువలు పాటించాల్సిందే. *3.కాఫీ కి బదులు గ్రీన్ టీ తాగండి* కాఫీ దుర్వాసనకు ఓక మూల కారణం అనేది జగమెరిగిన సత్యం. అయితె ఈ మధ్య జరిపిన ఒక రీసెర్చ్ ప్రకారం, గ్రీన్ టీ ఓవర్ అల్ ఆరోగ్యాన్నే కాదు, శ్వాస ను కూడా గణనీయంగా మెరుగు పరుస్తుందని తేలింది. అందుకే మీ కాఫీ రొటీన్ లను వీలయితే గ్రీ టీ అలవాట్లు గ మార్చుకోండి, మరీనా ఆరోగ్యం,శ్వాస మీరే గమనిస్తారు. 4*కొబ్బరి నునే తో పుక్కులించడం* కొబ్బరి, కొబ్బరి నూనే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నెన్నో అని తెలిసిందే. అయితే వీటిల్లో శ్వాస ను మెరుగు పరచడం కూడా ఒకటి అన్నది చాల మందికి తెలియదు. కొద్దిపాటి కొబ్బరి నూనేను నోట్లోకి తీస్కోని నాలుగైదు సార్లు పోక్కిలించడం వలన నోట్లోని హనికారక బాక్టీరియా నిర్ములించబడి, పళ్ళ చిగుల్ల ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడుతుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ చిట్కాలతో మీ శ్వాస ని తాజా గ చేసుకోండి. మి నవీన్ నడిమింటి

చుండ్రు నివారణ

వాతము శరీరం అంతటా పెరిగినపుడు , చర్మం పొడి బారి పోతుంది . పెదవులు , మడమలూ పగలుతూ ఉంటాయి . తలలో చుండ్రు వచ్చును . *గృహ చికిత్సలు* : --- 1.గోరు వెచ్చని నువ్వల నూనెను తలకు + శరీరమంతటికి మర్దన ( మాలీష్ ) చేయవలెను. 1 గంట తర్వాత పెసర పిండీ ( Green Gram Powder ) తో స్నానం చేయ వలెను . 2 .2 or 3 spoon ల మెంతులను1 గ్లాసు నీళ్ళలో రాత్రి నాన బెట్ట వలెను . ఉదయం మెంతులలో + పెరుగు కలుపుతూ పేస్ట్ తయారు చేసుకొన వలెను . నువ్వుల నూనె ను తలకు ( scalp ) కి పట్టిస్తూ 10 నిమిషాల పాటు మర్ధన చేయాలి . ఆ తర్వాత పేష్ట్ ని తలకు బాగా పట్టించాలి . 20 - 30 నిమిషాల తర్వాత *పెసర పిండి ( green gram powder )* తో స్నానం చెయ్యాలి .. గమనిక : --- 1. చుండ్రు కొద్దిగా వున్న వారు , మొదటి పద్ధతి ప్రకారము వారానికి 2 లేక 3 సార్లు చేయడం వలన శరీరంలో వున్న వాతము తగ్గి , పగిలిన పెదవులు , మడమలూ మరియు చుండ్రు తగ్గి పోవును . 2. చుండ్రు ఎక్కువగా వున్న వారు 2 వ పద్దతి ప్రకారము చేయ వలెను. 1 వారము ప్రతి రోజు చేయ వలెను . చుండ్రు తగ్గని యెడల మరల ఇంకొక వారము ప్రతి రోజు చేయ వలెను . అప్పటికి చుండ్రు పూర్తిగా తగ్గి పోవును . వరుసగా 2 వారాలు చేయ లేని వారు . 1 వారము చేసిన తర్వత 1 వారము Gap ఇచ్చి మరల 1 వారము ప్రతి రోజు చెయ్యండి . పూర్తిగా తగ్గే వరకు చెయ్యండి. 3 . చుండ్రు పూర్తిగా తగ్గిన తర్వాత మొదటి పద్ధతి ప్రకారము వారములో ఒక సారి ఖచ్చితంగా చెయ్యండి . పై పద్దతులు ఆచరించన యెడల , మీ వెంట్రుకలు SILKY గా తయారవును . క్రొత్త వెంట్రుకలు వచ్చును . స్వదేశి చికిత్స* *తులసి ( Holy Basil )* హిందూ మతంలో తులసి మొక్క పట్ల ఎంతో భక్తి , పూజా విధానాలు ఉన్నాయి . తులసి తీర్ధం లేదా తులసి రసం భారతీయ సాంప్రదాయంలో ప్రముఖ స్ధానాన్ని కల్గి ఉంది . దీనిని సర్వరోగ నివారణిగా భావిస్తారు . వేలాది సంవత్సరాలుగా ఆయుర్వేధంలో తులసి ఒక ముఖ్యమైన ఔషధిగా వాడబడు తున్నది . తులసిని చాలా గృహ చికిత్సలలో కూడా వాడుతారు . # తులసిలో ముదురు రంగులో ఉండే జాతిని కృష్ణ తులసి అనీ , కొంచెం లేత రంగులో ఉండే జాతిని రామ తులసి అనీ అంటారు . *గృహ చికిత్సలు* .... తులసిని వాడే విధానము.. ఉదయం , మధ్యాహ్నం , సాయంత్రం 1 spoon త్రాగవలెను . 10 --15 కృష్ణ తులసి ఆకులను పేష్ట్ లాగా చేసి , రసం తీయవలెను , కొద్దిగా వేడి చేసి + బెల్లం లేక తేనెను కలిపి 1 spoon మోతాదులో తీసుకొనవలెను . ( Or ) 15 -- 20 కృష్ణ తులసి ఆకులు + 1 గ్లాసు నీళ్ళలో వేసి ,1/2 గ్లాసు అయ్యేంత వరకు మరగించి + బెల్లంని కలిపి త్రాగవలెను . *ఫలితములు* ..... 1. Typhoid Fever , Viral Fever , Bacterial Fever మరియు ఎటువంటి జ్వరమైన తగ్గిపోవును . 2. స్త్రీ లలో వచ్చు leucorrhea ( white discharge ) తగ్గిపోవును . (బెల్లం బదులు కండ చెక్కరను కలిపి తీసుకొనవలెను ). 3. వృద్దులలో వచ్ఛు బహుమూత్ర రోగం , కొద్ది , కొద్దిగా వచ్చు మూత్ర రోగాలు తగ్గిపోవును . 4 . స్త్రీలకు నెలసరిలో వచ్ఛే అధిక ఋతుస్రావంని అరికట్టుతుంది . 5 . పిల్లల కడుపులో వుండే నులి పురుగులు తొలగిపోవును . # *DANDRUFF*... కృష్ణ తులసి ఆకుల రసంని తల ( Scalp ) కు పట్టించి , 1 గంట తర్వాత తలస్నానం చేయవలెను . త్వరలోనే DANDRUFF తగ్గిపోవును . *WOUNDS* ... శరీరంలో వ్రణం ఎక్కడైనా వున్నయెడల కృష్ణ తులసి ఆకుల పేష్ట్ ను పూయవలెను . త్వరలో తగ్గిపోవును . *గమనిక* ... కృష్ణ తులసి లో ఎక్కువ ఔషధ గుణాలు కలవు . కావున కృష్ణ తులసిని వాడవలెను . రామ తులసిలో ఔషధ గుణాలు కొద్దిగా తక్కువగా వున్నాయి .

జామ ఆకులతో మేలు... జామ ఆకుల టీ తాగితే...

రుచిగా ఉండే జామపండ్లు తింటాం. కానీ జామ ఆకు గురించి ఎప్పుడయినా ఆలోచించారా... వాటిల్లో ఉండే పోషకాల గురించి తెలుసా?ఈ ఆకుల్లో పలు ఆరోగ్య సమస్యలు రాకుండా చేసే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. నొప్పులూ, వాపులను నివారించే గుణాలూ అధికమే! నీటిని మరిగించి, శుభ్రంగా కడిగిన జామ ఆకులను అందులో వేసి చల్లారిస్తే, జామాకుల టీ తయారవుతుంది. దీంతో ఎన్నో రకాల ఫలితాలను పొందొచ్చు. ఈ టీ తాగడం వల్ల రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలు అదుపులో ఉంటాయి. దీనిలోని పోషకాలకు బరువు తగ్గించే గుణం కూడా ఉంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ పెరిగి బాధపడేవారు ఈ టీని నెలకోసారి తాగినా ఫలితం కనిపిస్తుంది. అజీర్ణ సమస్యలూ తగ్గుతాయి.

రాత్రిళ్లు తొందరగా భోజనం చేస్తే..

హైటెక్ జీవన విధానంలో లేట్‌నైట్‌ డిన్నర్‌ అనేది సర్వసాధారణమైపోయింది. దీనివల్ల అజీర్తి సమస్యలు, మలబద్ధకం, నిద్రలేమి, మధుమేహం, ఇతర అనేక రకాల అనారోగ్య సమస్యల బారినపడుతున్నారు. అయితే, రాత్రిళ్లు తొందరగా భోజనం చేస్తే చాలా రకాల అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. పైగా, రాత్రి వేళల్లో తొందరగా తినే వారిలో శక్తిస్థాయి పెరిగి.. పదికాలాల పాటు ఆరోగ్యంగా ఉంటారని వారు స్పష్టం చేస్తున్నారు. ఎప్పుడుపడితే అప్పుడు తింటే లేని రోగాలనుకొని తెచ్చుకున్నట్టేనని హెచ్చరిస్తున్నారు. పగటి వేళ జీవక్రియ వేగంగా జరుగుతుంది. రాత్రివేళ జీవక్రియ రేటు తగ్గుతుంది. వైద్యనిపుణుల సూచన ప్రకారం రాత్రి ఆరు గంటలకే భోజనం చేస్తే ఎంతో మంచిదని సలహా ఇస్తున్నారు. రాత్రి 8 గంటల తర్వాత భోజనం చేయడం ఎంత మాత్రం మంచిది కాదనీ, లేట్‌ నైట్‌ పనిచేసేవారు, నైట్‌ షిఫ్ట్స్‌లో పనిచేసేవారు సాధ్యమైనంత వరకు 8 లోపే భోజనం చేయాలని చెపుతున్నారు. అయితే, రాత్రిపూట తినే ఆహారం లైట్‌గా ఉండాలనీ, బిర్యానీలు, పిజ్జా, బర్గర్లు వంటి జంక్‌ఫుడ్‌, నూడుల్స్‌ వంటి ఫాస్ట్‌ఫుడ్‌ రాత్రిపూట తీసుకుంటే అనారోగ్య సమస్యలను అంతా ఫాస్ట్‌గా తెచ్చుకున్నట్లేనని వారు హెచ్చరిస్తున్నారు. అలాగే భోజనం చేశాక పది నిమిషాల పాటు వాకింగ్ చేస్తే జీవక్రియ వేగం పెరుగుతుందని చెపుతున్నారు

మీ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఇది తప్పనిసరి...

సబ్జా గింజల్లో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. సబ్జా గింజలు శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. వేసవిలో చెమటకాయలు రాకుండా కాపాడుతుంది. చికెన్‌ఫాక్స్ వచ్చిన వారికి శరీర తాపం అధికంగా ఉంటుంది. పొక్కుల వల్ల మంట అధికంగా ఉంటుంది. అలాంటప్పుడు సబ్జా గింజలు నీళ్ళలో నానబెట్టి కొబ్బరి నీళ్ళలో కలిపి తాగితే సత్వర ఫలితం ఉంటుంది. అజీర్తి చేసిన వారికి ఈ గింజలు నానబెట్టిన నీటిలో చెంచా నిమ్మరసం వేసి పంచదార కలిపి తాగిస్తే ఎంతో ప్రయోజనం ఉంటుంది. గ్లాసుడు నీళ్ళలో సబ్జా గింజల గుజ్జు వేసి మూడు, నాలుగుసార్లు తాగితే మంచి ఫలితం. వీటి గుజ్జును పైనాపిల్, యాపిల్ జ్యూస్‌లలో కలిపి పిల్లల చేత తాగిస్తే శరీరంలో వేడి తగ్గిపోతుంది. అదే ధనియాల రసంతో ఇస్తే జ్వరం తగ్గుముఖం పడుతుంది. మహిళలు బరువు తగ్గాలనుకుంటే సబ్జాను నానబెట్టిన నీటిని తాగాలి. సబ్జా గింజలు నానబెట్టిన నీటిని నిద్రపోయే ముందు తాగితే చక్కటి ఫలితాలు ఉంటాయి. బ్యాక్టీరియా సంబంధిత సమస్యలను నివారిస్తుంది. ఈ నీటిని రాత్రి పూట తాగితే శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు తొలగిపోతాయి. అలాగే మధుమేహాన్ని కూడా అదుపులో ఉంచుతుంది

కొలెస్ట్రాల్‌ తగ్గించుకోవాలంటే... వంకాయ తినండి.

కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలంటే.. వారానికి రెండుసార్లు వంకాయలు తినండి. కొలెస్ట్రాల్‌తో బాధపడేవారికి వంకాయలు ఎంతో దోహదపడతాయి. ఇవి తీసుకోవడం వల్ల శరీరానికి పోషక పదార్థాలు పుష్కలంగా అందుతాయి. ఆంటీబయోటిక్‌గా కూడా వంకాయ పనిచేస్తుంది. అలాగే రోగనిరోధకశక్తిని పెంచే గుణం ఒక్క టమాటాకే ఉంది. శరీరంలో విషపదార్థాలను తొలగిస్తుంది. మధుమేహంతో బాధపడేవారికి టమాటాలు ఎంతో మేలుచేస్తాయి. టమాటాలతో బరువు తగ్గడంతోపాటు స్థూలకాయం కూడా బాగా తగ్గుతుంది. దోసకాయతో కూడిన ఆహారం ఒంటికి ఎంతో చలువ. జీర్ణక్రియకు సంబంధించిన వ్యాధులను నివారిస్తుంది. కడుపు నొప్పి పొట్ట ఉబ్బడం వంటి వ్యాధులను దూరం చేస్తుంది. వర్షాకాలంలో మాంసాహారం కంటే శాకాహారం ఎక్కువగా తీసుకుంటే పోషకాలు అధిక మొత్తంలో లభిస్తాయి. అధిక విటమిన్లతో కూడిన ఆహారం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మినరల్స్ విటమిన్లు కార్బొహైడ్రైట్‌లు ఉన్న పోషకాహారం ఆరోగ్యానికి దివ్యౌషదంగా పనిచేస్తుంది. ఏ విటమిన్ కోసం క్యారెట్ బి విటమిన్ కోసం సోయాబిన్, సీ విటమిన్‌కు టమాటా, డీ విటమిన్‌కు వెన్న ఈ విటమిన్ కోసం ఆకుకూరలు, కూరగాయలు కె విటమిన్ కోసం బంగాళాదుంపలు తినడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

తెల్ల జుట్టు సమస్య

ఐరన్ లోపం,మెలనిన్ లోపం,పోషణ లోపం,కాలుష్యం,సల్ఫర్ డయాక్సైడ్,సోడా ఎక్కువ తీసుకోవడం,ఆహారపానీయాలలో విషపదార్థాలు,జన్యులోపాల వలన తెల్లజుట్టు చిన్నవయసులోనే వస్తుంది. అందుకే మందులు కూడా పూర్తిగా పని చేయవు. కానీ,కొంతమేర పని చేస్తాయి. కానీ,జన్యులోపమైతే ఫలితాలేమీ వుండకపోవచ్చు. 1)ఆర్గానిక్ ఉత్పత్తులు తినాలి. 2)రోజూ బెల్లం,నువ్వులు,క్యారెట్,చెర్రీ తినాలి. 3)వారానికి ఒకరోజు బీట్రూట్ తినాలి. 4)తలకు కేశపోషిణీ తైలం వారానికి ఒకసారి పూయాలి.వారానికి రెండు సార్ల కన్నా ఎక్కువ వద్దు. 5)శిరోజరక్షాచూర్ణానికి మజ్జిగ కలిపి నెలలో ఒకసారి తలకు ప్యాక్ పెట్టుకోవాలి. 6)సునీల చూర్ణానికి మజ్జిగ కలిపి నెలలో ఒకసారి తలకు ప్యాక్ పెట్టుకోవాలి. 7)మధ్యలో మామూలు నూనె వాడుకోవచ్చు. 8)తలస్నానం చేసినప్పుడల్లా కేశధాళిణీ చూర్ణంతో తలస్నానం చేయాలి. ఇది శీకాయలా పని చేస్తుంది. కొంచెం ఖర్చుతో కూడిన వ్యవహారం. కృత్రిమ రంగులు,బ్లాక్ హెన్నా వాడవద్దు. జుట్టు,చర్మం సంగతి ఎలా వున్నా ఇందులోని రసాయనాలు మనం వాడే చాలా రకాల అలోపతి మందుల ప్రభావాన్ని బాగా తగ్గిస్తాయని,కొన్ని రకాల మందులు వాడినపుడు శరీరంలో చెడు ప్రభావాలు కలిగిస్తాయని చెబుతారు. షాంపూలు వాడవద్దు. బజారులో దొరికే వాటిలో ఆయుర్వేదం పేరు మాత్రమే,వెనకల మీరు చూస్తే అవన్ని ఆయుర్వేదం మాటున సాగే ప్రమాదకరమైన రసాయనాల వ్యాపారాలని అర్థమౌతుంది.

ఖర్జూరాలతో ఎనలేని ఉపయోగాలు

ఖర్జూరాలను 'ప్రొటీన్ పవర్ హౌస్' అంటారు. ఆ ఎడారి పళ్ళకున్న విశిష్టత అంతాఇంతా కాదు. ఏ పండైనా మాగితే రుచికరంగా ఉంటుంది. అయితే ఖర్జూరం మాత్రం ఎండితేనే తియ్యగా ఉంటుంది. ఖర్జూరాలతో తయారుచేసే ఆహార పదార్ధాలను, ఖర్జూరాలను రంజాన్ సమయంలో ముస్లింలు ఇష్టంగా తీసుకుంటారు. రంజాన్ మాసంలో 'ఉపవాస దీక్ష' పూర్తయ్యాక చాలామంది ఖర్జూరాలను తీసుకుంటారు. ఖర్జూరాలలో అధిక మోతాదులో కార్బొహైడ్రేట్స్ ఉంటాయి. ఈ పండ్లను తినడం వల్ల ఇన్ఫెక్షన్‌లను తట్టుకునే 'వ్యాధినిరోధకశక్తి' పెరుగుతుంది. రక్తస్రావాన్ని అరికడతాయి. శరీరానికి చక్కని శక్తిని అందిస్తాయి. ఈ పండ్లను తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గి, గుండెజబ్బులు దూరమవుతాయి. రక్తపోటును తగ్గిస్తాయి. ఎముకలలో పటుత్వాన్ని పెంచుతాయి. ఉదర సంబంధమైన వ్యాధులను ఈ పండ్లు అరికడుతాయి. గర్భిణీస్త్రీలు ప్రసవానికి ముందు కనీసం నాలుగు వారాల నుండి రోజుకు నాలుగు ఖర్జూరాలను తింటే ప్రసవం సులువుగా అవుతుంది. రక్తహీనత సమస్యను అరికడుతుంది. కంటిచూపును మెరుగుపరుస్తుంది. ఎండాకాలంలో ఖర్జూరాలను నీటిలో నానబెట్టి, ఉదయాన్నే ఆ నీటిని తాగితే 'వడదెబ్బ' నుండి తప్పించుకోవచ్చు. ఈ పండ్లలోని 'టానిన్' పెద్ద పేగులోని సమస్యలకు చెక్ పెడుతుంది. ఖర్జూరాల నుండి తీసిన గుజ్జును తీసుకుంటే జలుబు, శ్లేష్మం, గొంతునొప్పి త్వరగా తగ్గిపోతుంది. కిడ్నీలోని రాళ్ళను కరిగించగల శక్తి ఖర్జూరానికి ఉంది. యూరినల్ ఇన్ఫెక్షన్లలను నియంత్రిస్తుంది.

బ్యాక్ పెయిన్ | నడుము నొప్పి

వికారం కడుపు నొప్పి బహిష్టు నొప్పి అన్నింటికి పురుషులైనా,స్త్రీలైనా మైగ్రెయిన్ ప్రధాన కారణం. అయితే బ్యాక్ పెయిన్ మాత్రమే వుంటే అది వేరే విషయం. మైగ్రెయిన్ తగ్గితే అవీ తగ్గుతాయి. ఆయుర్వేదానికి,ఈ విషయంలో మిగతా విధానాలతో కొన్ని విభేదాలున్నాయి. అలోపతి అసంతృప్తి దీనికి కారణమంటుంది. కానీ,ఆయుర్వేదం వేరే కారణాలు చెప్పింది. ఆయుర్వేదం ప్రకారం చెబుతున్నాను. పీయూషగ్రంథి(Pituitary Gland),ఉపశీర్షం(Hypothalamus)లను ఇబ్బంది పెట్టేవన్నీ మైగ్రెయిన్ తద్వారా అనుబంధ సమస్యలు కలిగిస్తాయి. అందుకే మందు ప్రభావం కన్నా రోగి ప్రవర్తన ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. మందు కేవలం అందుకు చేయూతనిస్తుంది.అందుకే అవేవో తెలుసుకుందాం! 1)అన్ని రకాల మద్యాలు(రెడ్ వైన్/బ్రీజర్ కూడా) 2)పొగాకు 3)మానసిక ఒత్తిడి 4)పాలీగమీ(ఒకరి కన్నా ఎక్కువ మందితో సంభోగం) 5)క్షోభ్యత చూపే వాసనలు(సరిపడని వాసనలు) 6)అందనివాటికి అరులు చాచడం 7)ఎక్కువ మసాలా,ఎక్కువ మాంసం,హింసా ప్రవృత్తి,కోపం 8)శరీర స్థాయిని మించిన కష్టం 9)సరిగా నిద్ర లేకపోవడం 10)శారీరక వ్యామోహం లేకపోవడం ఈ పది కారణాలు సమస్య రావడానికి,పెరగడానికి కారణాలు. మనిషి శరీరధర్మాన్ని బట్టి వుంటుంది. ఇవి తగ్గితే సమస్య తగ్గుతుంది. స్త్రీలకు: 1)పరగడుపున పసుపు,జిలకర చిటికెడు చొప్పున,నిమ్మకాయ సగం పిండి గ్లాసుడు నీరు ప్రతిరోజు తాగాలి. 2)రాత్రి భోజనం తర్వాత గ్లాసు చల్లని నీటిలో చిటికెడు సత్తాక చూర్ణం కలిపి తాగాలి. 3)పడుకోబోయే ముందు గ్లాసుడు పాలలో చిటికెడు పసుపు,చిటికెడు మిరియాల పొడి కలిపి తాగాలి. 4)బహిష్టు రోజులలో ప్యతి రోజు కొంత కలబంద రసం తాగాలి. 5)వారానికి ఒకసారి శరీరం మొత్తానికి(తల తప్ప) కొమ్ముపసుపు,కస్తూరి పసుపు సమపాళ్ళలో కలిపి,నీటిని కలిపి రాసుకుని,ఆరాక స్నానం చేయాలి. కారణం తెలీదు కానీ,ఈ పైపూత కూడా ఆడవారి విషయాలలో పని చేస్తుందని తేలింది. 6)నొప్పిగా వున్నపుడు ఒకేసారి మింగే మందులు వాడకుండా ఓపిక పట్టాలి. పైపూత మందులు వాడాలి. తప్పనిసరి ఐతేనే నొప్పినివారిణి మందులు మింగాలి. నలభై రోజుల తర్వాత ఫలితం కనిపిస్తుంది. పురుషులకు:4,5 తప్ప మిగిలినవన్ని

మల బద్ధకం

పచ్చి క్యారెట్ పచ్చి బీట్రూట్ పచ్చి బీరకాయ మజ్జిగ కాకరకాయ పచ్చి దోసకాయ పచ్చి కాబేజి పచ్చి కోతిమీర చిన్న తాటి బెల్లపు వుండ వరుసగా రోజు మార్చి రోజు ఒక్కో రోజు ఒక్కోటి రాత్రి భోజనానికి అరగంట ముందు ఇవ్వండి! ప్రతిరోజు ఉదయం లేదా మధ్యాహ్నం నిమ్మకాయ,అర చిటికెడు సైంధవ లవణం పిండిన పల్చటి మజ్జిగ గ్లాసు, రాత్రి పడుకునే ముందు చక్కెర లేకుండా చిటికెడు మిరియాల పొడి,చిటికెడు పసుపు కలిపిన అరగ్లాసు వెచ్చని పాలు, రోజులో ఏదో ఒక సమయంలో చిన్న నువ్వుల వుండ ఓ నెల పాటు అలవాటు చేయండి. మసాలా,మాంసం తగ్గించండి! మలవిసర్జన ఎక్కువైనా శరీరం భరిస్తుంది. కానీ ఆలస్యమైతే శరీరం రానురాను రోగాలపుట్టౌతుంది.

చాలా మంది బాత్రూమ్ లో ప్రాణాలు విడిచి పెడుతున్నారు ఎందుకు ?? తప్పక చదవండి.....మరియు షేర్ చేయండి.‼*

మూడున్నర నిమిషాలు: మిత్రులారా ఇది శ్రద్ధగా చదవండి. రాత్రిపూట ఎప్పుడైనా Wash Room వెళ్లాల్సి వస్తే ఈ మూడున్నర నిమిషాల నియమం పాటించండి. మెలకువ రాగానే ఒక అర నిమిషం అలాగే ఉండాలి, ఆ తరువాత అర నిమిషం వరకు మంచంపై కూర్చొని వుండాలి, ఆ తర్వాత రెండున్నర నిమిషాల పాటు కాళ్ళు కిందికి వేసి కూర్చున్న తర్వాత Wash Roomకు వెళ్లాలి. ఇది పాటించడం ద్వారా అకస్మాత్తుగా సంభవించే మృత్యువును తప్పించుకోవచ్చు, ఎందుకంటే వెంటనే లేచి వెళ్లినప్పుడు మెదడుకు రక్తప్రసరణ లోపిస్తుంది ఇంకా గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. కాబట్టి ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి పైన చెప్పిన నియమాన్ని అందరూ పాటించండి మరియు మనవాళ్లoదరికీ ఈ విషయం తెలపండి.*

జుట్టు రాలటం అరికట్టాలంటే

వేరే ఆరోగ్య సమస్య లేకుండా హెయిర్ ఫాల్ వుందంటే ఆడవారికి,మగవారికి కారణాలు ఒకటే కాదు. మగవారిలో గుండె వ్యాధులను నివారించే జన్యువు స్విచాన్ మోడ్ లో వుంటే అందుకు పార్శ్వఫలితం జుట్టు రాలడం,బట్టతల. ఆడవారిలో చలామందికి ఆ జన్యువు స్విచాఫ్ మోడ్ లోనే వుంటుంది.కాబట్టి వారిలో బట్టతల చాలా అరుదు. ఆడవారిలో హార్మోన్ సమస్యలు కూడా ఓ కారణం. నేను చెప్పబోయే చికిత్స ఈ లక్షణాలు,సమస్య వున్న వారికి తక్కువగా పని చేస్తుంది. మిగిలినవారికి చాలా బాగా పని చేస్తుంది. వారంలో కనీసం ఒకసారి కేశపోషిణీ తైలం వెంట్రుకలకు కుదుళ్ళు తడిసేలా పట్టించండి! కేవలం ఒక గంట తర్వాత కేశధాళినీ చూర్ణంతో తలస్నానం చేయండి! గంట కన్నా ఎక్కువ సేపు వుండకండి,ఇది తలపై వున్న చర్మంలో వేడిని పెంచుతుంది. మిగిలిన రోజులు మామూలు నూనె వాడుకోండి! ఇలా చేస్తుంటే నెల తర్వాత మీకు ఫలితం కనిపిస్తుంది. ఆ తర్వాత కూడా కొనసాగిస్తే మంచిది. అయితే,కేశపోషిణీ తైలం దొరకనివారు కేశపోషిణీ చూర్ణం తెచ్చుకుని ఇంట్లోనే ఆ తైలం చేసుకోవచ్చు. (కేశపోషిణీ చూర్ణం 10 చెంచాలు,కొబ్బరి నూనె,ఆముదం,వేపనూనె,నువ్వుల నూనె ఒక్కొక్కటి ఒక గ్లాసు,ఇనప పాత్రలో చిన్న మంటపై వేడి చేయాలి. నూనె దాదాపుగా సగమయ్యాక,చల్లార్చుకుని వడగట్టుకుని,గాజు సీసాలో నిలువ చేసి వాడుకోవాలి. దాదాపు 98% సక్సెస్ రేట్ వుంది. అంటే వంద మందిలో 98 మందికి పని చేసిందన్న మాట! జుట్టు కొద్దిగా రాలినట్టు,కొద్దిగా దురద అయినట్టు కొందరిలో అనిపిస్తుంది. నిజానికి జుట్టు రాలినా,ఆ కుదురులో రిపేర్ జరిగి మళ్ళీ రాలడం తగ్గుతుంది. దురద కుదుళ్ళ రిపేరి వలన కలుగుతుంది. అయితే మందారం ఆకు,పువ్వు సరిపడనివారికి ఈ చికిత్స సరిపడదు. అంతేకాక బెల్లం,గుడ్డు,ఆవునెయ్యి,క్యారెట్,పాలు ఆహారంలో బాగా తీసుకోవాలి. 8/13/18, 2:58 PM - ‪+91 92937 30904‬: గమనిక:కేశపోషిణీ తైలం,కేశవర్థినీ తైలం ఒకటి కావు.

రక్తంలో ప్లేట్ లెట్స్ ను అభివృద్ధి చేసే 9 ఉత్తమ ఆహారాలు..!

*సాధారణంగా మన రక్తంలో 1,50,000 నుండి 4,50,000 ల ప్లేట్లెట్స్ ఉంటాయి, ఇవి మనకి ఏదైనా గాయం వల్ల రక్తం బయటకి వచ్చినప్పుడు ఆ రక్తాన్ని గడ్డకట్టేలా మరియు గాయం తొందరగా తగ్గిపోయేలా పని చేస్తాయి, ప్లేట్లెట్స్ మన శరీరంలో రక్తానికి సంభందించిన అన్ని రిపేర్లని సమర్థవంతంగా చేస్తాయి, ఒకవేళ ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోతే మనిషి ప్రాణాలకే ప్రమాదం, ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోయినప్పుడు తీవ్రంగా జ్వరం, బిపి, హార్ట్ అటాక్, పూర్తి నీరసం వచ్చే ప్రమాదం ఉంటుంది, ఎప్పటికప్పుడు ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోకుండా చూసుకోవాలి, మనం బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే మన రక్తంలో ఎన్ని ప్లేట్లెట్స్ ఉన్నాయో తెలుస్తుంది. మనం తినే ఆహరం పైనే ప్లేట్లెట్స్ సంఖ్య ఆధారపడి ఉంటుంది, ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోకుండా ఉండాలంటే కింద సూచించిన వాటిని ఎక్కువగా తినండి.* *రక్తంలో ప్లేట్ లెట్స్ ను అభివృద్ధి చేసే 9 ఉత్తమ ఆహారాలు* *1. బీట్ రూట్ :::: ప్లేట్ లెట్స్ ను పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అనీమియాతో బాధపడే వారు తప్పకుండా బీట్స్ తీసుకోవాలి.* *2. క్యారెట్ :::: క్యారెట్ వంటి దుంపలు వారంలో కనీసం రెండు సార్లైనా తినాల్సి ఉంటుంది .* *3. బొప్పాయి :::: బ్లడ్ లెవల్ తక్కువగా ఉన్నప్పుడు వెంటనే బొప్పాయి తీసుకోవడం మంచిది.* *4. వెల్లుల్లి :::: శరీరంలో నేచురల్ గా ప్లేట్ లెట్స్ పెంచుకోవాలంటే, వెల్లుల్లిని తినాలి. ఇది ఒక ఐడియల్ పదార్థం కాబట్టి, మీరు తయారుచేసే వంటల్లో వెల్లుల్లి జోడించుకోవచ్చు.* *5. ఆకుకూరలు :::: శరీరంలో ప్లేట్ లెట్స్ తక్కువగా ఉన్నప్పుడు, విటమిన్ కె పుష్కలంగా ఉన్న ఆకుకూరలు తీసుకోవడం మంచిది.* *6. దానిమ్మ :::: ఎర్రగా ఉండే అన్ని రకాల పండ్లలోనూ ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది ప్లేట్లెట్ కౌంట్ ను పెంచడానికి బాగా సహాయపడుతాయి.* *7. ఆప్రికాట్ :::: ఐరన్ అధికంగా ఉన్నపండ్లో మరొకటి ఆప్రికాట్ . రోజుకు రెండు సార్లు ఆప్రికాట్ ను తినడం వల్ల ప్లేట్లెట్ లెవల్స్ పెంచుకోవచ్చు.* *8.ఎండు ద్రాక్ష :::: రుచికరమైన డ్రై ఫ్రూట్స్ లో 30శాతం ఐరన్ ఉంటుంది. ఒక గుప్పెడు ద్రాక్ష తినడం వల్ల ప్లేట్లెట్ లెవల్స్ ను నేచురల్ గా పెంచుతుంది.* *9.ఖర్జూరం :::: ఎండు ఖర్జూరంలో కూడా ఐరన్ మరియు ఇతర న్యూట్రీషియన్స్అధికంగా ఉంటాయి కాబట్టి, నేచురల్ గా ప్లేట్లెట్స్ మెరుగుపరచడానికి సహాయపడుతాయి.*

జామ ఆకులతో మేలు... జామ ఆకుల టీ తాగితే?

రుచిగా ఉండే జామపండ్లు తింటాం. కానీ జామ ఆకు గురించి ఎప్పుడయినా ఆలోచించారా... వాటిల్లో ఉండే పోషకాల గురించి తెలుసా?ఈ ఆకుల్లో పలు ఆరోగ్య సమస్యలు రాకుండా చేసే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. నొప్పులూ, వాపులను నివారించే గుణాలూ అధికమే! నీటిని మరిగించి, శుభ్రంగా కడిగిన జామ ఆకులను అందులో వేసి చల్లారిస్తే, జామాకుల టీ తయారవుతుంది. దీంతో ఎన్నో రకాల ఫలితాలను పొందొచ్చు. ఈ టీ తాగడం వల్ల రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలు అదుపులో ఉంటాయి. దీనిలోని పోషకాలకు బరువు తగ్గించే గుణం కూడా ఉంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ పెరిగి బాధపడేవారు ఈ టీని నెలకోసారి తాగినా ఫలితం కనిపిస్తుంది. అజీర్ణ సమస్యలూ తగ్గుతాయి. జామాకు టీని తాగితే శ్వాస సంబంధ సమస్యలు తగ్గుతాయి. జలుబూ, దగ్గూ నెమ్మదిస్తాయి. శుభ్రంగా కడిగిన జామాకులను నమలడం వల్ల పంటి నొప్పులు దూరమవుతాయి. చిగుళ్ల నొప్పీ, నోటిపూతా తగ్గుతాయి.

రాత్రిళ్లు తొందరగా భోజనం చేస్తే?

హైటెక్ జీవన విధానంలో లేట్‌నైట్‌ డిన్నర్‌ అనేది సర్వసాధారణమైపోయింది. దీనివల్ల అజీర్తి సమస్యలు, మలబద్ధకం, నిద్రలేమి, మధుమేహం, ఇతర అనేక రకాల అనారోగ్య సమస్యల బారినపడుతున్నారు. అయితే, రాత్రిళ్లు తొందరగా భోజనం చేస్తే చాలా రకాల అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. పైగా, రాత్రి వేళల్లో తొందరగా తినే వారిలో శక్తిస్థాయి పెరిగి.. పదికాలాల పాటు ఆరోగ్యంగా ఉంటారని వారు స్పష్టం చేస్తున్నారు. ఎప్పుడుపడితే అప్పుడు తింటే లేని రోగాలనుకొని తెచ్చుకున్నట్టేనని హెచ్చరిస్తున్నారు. పగటి వేళ జీవక్రియ వేగంగా జరుగుతుంది. రాత్రివేళ జీవక్రియ రేటు తగ్గుతుంది. వైద్యనిపుణుల సూచన ప్రకారం రాత్రి ఆరు గంటలకే భోజనం చేస్తే ఎంతో మంచిదని సలహా ఇస్తున్నారు. రాత్రి 8 గంటల తర్వాత భోజనం చేయడం ఎంత మాత్రం మంచిది కాదనీ, లేట్‌ నైట్‌ పనిచేసేవారు, నైట్‌ షిఫ్ట్స్‌లో పనిచేసేవారు సాధ్యమైనంత వరకు 8 లోపే భోజనం చేయాలని చెపుతున్నారు. అయితే, రాత్రిపూట తినే ఆహారం లైట్‌గా ఉండాలనీ, బిర్యానీలు, పిజ్జా, బర్గర్లు వంటి జంక్‌ఫుడ్‌, నూడుల్స్‌ వంటి ఫాస్ట్‌ఫుడ్‌ రాత్రిపూట తీసుకుంటే అనారోగ్య సమస్యలను అంతా ఫాస్ట్‌గా తెచ్చుకున్నట్లేనని వారు హెచ్చరిస్తున్నారు. అలాగే భోజనం చేశాక పది నిమిషాల పాటు వాకింగ్ చేస్తే జీవక్రియ వేగం పెరుగుతుందని చెపుతున్నారు.

బొప్పాయి పండు తింటే కలిగే ఫలితాలు ఏమిటో తెలుసా?

బొప్పాయి పండులోవున్నన్ని విటమిన్లు మరెందులోను లేవంటారు వైద్యులు. ఈ పండును ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి తగు మోతాదులోనున్నాయి. తరచూ బొప్పాయిపండును ఆహారంగా తీసుకుంటుంటే శరీరానికి కావలసిన విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో పపెయిన్ అనే పదార్థం ఉండటం వలన జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. ఉదర సంబంధమైన జబ్బులను మటుమాయం చేసేందుకు బొప్పాయి పండు చాలా ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. శరీరంలోని పలు జబ్బులకు ప్రధాన కారణం ఉదరమే. ఆ జబ్బులను మటుమాయం చేసేందుకు తరచూ బొప్పాయి పండును ఆహారంగా సేవించాలంటున్నారు వైద్యులు. బొప్పాయి పండును చిన్న పిల్లలకు గుజ్జుగా చేసి నాలుగో నెలనుంచి తినిపించవచ్చు. యుక్తవయస్సులో ఉన్నవారు దోరగా పండిన పండును తినవచ్చు. కొలెస్ట్రాల్‌ అంటే కొవ్వు లేదు, క్యాలరీలూ తక్కువే. అందుకే స్థూలకాయులు సైతం హాయిగా బొప్పాయిని తినొచ్చు కంటికి సంబంధించిన రోగాలు రాకుండా ఈ పండులోని బిటాకెరోటిన్‌ తోడ్పడుతుంది. బొప్పాయిలో సమృద్ధిగా లభించే విటమిన్ సి దంతాల, చిగుళ్ళ ఆరోగ్యానికి, రక్తవృద్ధికి, రోగనిరోధక శక్తికి తోడ్పడుతుంది. విటమిన్‌ బి నోటి పూత, తెల్లమచ్చలు, పెదాల పగుళ్లు రాకుండా కాపాడుతుంది. కెరోటిన్‌, ఎ, బి, సి, ఇ విటమిన్‌లు, ఖనిజాలు, ఫ్లేవొనాయిడ్‌లు, ఫొలేట్‌లు, పాంతోనిక్‌ ఆమ్లాలు, పీచు వంటి పోషకాలు బొప్పాయిపండులో పుష్కలం. మామిడి పండు తర్వాత బొప్పాయిలోనే మనకు అధిక పరిమాణంలో విటమిన్ ఎ లభిస్తుంది. దీని వలన కొన్ని రకాల జబ్బులను కూడ తగ్గించవచ్చు.పచ్చికాయ అధిక రక్తపోటుని నియంత్రిస్తుంది. బొప్పాయి మంచి సౌందర్యసాధనం కూడా పనిచేస్తుంది. బొప్పాయిలోని తెల్లని గుజ్జుని ముఖానికి రాయడం వల్ల మంచి మెరుపు వస్తుంది. మొటిమలూ తగ్గుతాయి. బొప్పాయి ఫేస్‌ప్యాక్‌ జిడ్డు చర్మానికి ఎంతో మంచిది.

సూర్యరశ్మి వలన కందిన చర్మాన్ని సరిచేసే ఆపిల్ సైడర్ వెనిగర్

సూర్యకాంతి వలన కలిగే చర్మ సమస్యలు ముఖ్యంగా వేసివికాలంలో చర్మ కణాలను ప్రమాదానికి గురి చేసి, చికాకులకు మరియు సమస్యలకు గురి చేస్తాయి. బీచ్ లేదా సముద్ర తీరంలో స్నానం, స్విమ్మింగ్ లేదా తరచుగా, ఎక్కువ సమయం ఎండల ఉండటం వలన చర్మం కంది పోతుంది. ఈ రకమైన సమస్యల నుండి ఉపశమనం పొందుటకు రసాయనిక క్రీములతో చికిత్స చర్మాన్ని ఆలర్జీలకు గురిచేసి, ముఖ్యంగా సున్నితమైన చర్మాన్ని కలిగి ఉన్నవారిలో తీవ్ర సమస్యలకు గురి చేస్తుంది. అందువలన, ఇలాంటి ఖరీదు గల చికిత్సలకు బదులుగా ఆపిల్ సైడర్ వెనిగర్ వాడకం ద్వారా సూర్యరశ్మి వలన కందిన చర్మ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. సూర్యరశ్మిలో చర్మం ఎలా కందుతుంది? సూర్యరశ్మికి బహిర్గతమైన సమయంలో, అతినీలలోహిత కిరణాల వలన చర్మం కణాలు ప్రమాదానికి గురవకుండా ఉండటానికి మెలనిన్ ఉత్పత్తి అధికం అవుతుంది. మెలనిన్ అనేది ఒక వర్ణద్రవ్యం, ఇది చర్మ, వెంట్రుకల మరియు కంటి రంగు నిలిపి ఉంచేలా చేస్తుంది. ఒక నిర్దిష్ట సమయంలో, మెలనిన్ సరిపోయేంత స్థాయిలో, వేగంగా ఉత్పత్తి చేయబడదు. ఫలితంగా, చర్మంలోని జన్యుపదార్థం దెబ్బతింటుంది. ఫలితంగా ఆరోగ్యంగా ఉండే చర్మ కణాలు, అతినీలలోహిత కిరణాల వలన కలిగే ప్రమాదం నుండి ఉపశమనం పొందుటకు ఇన్ఫ్లమేషన్ లకు గురవుతాయి. మరోవైపు, శరీరం కొత్త కణాలను ఉత్పత్తి చేస్తుంది. కొన్ని సార్లు ఈ రెండు పద్దతుల మధ్య సమతుల్యత లేని ఎడల చర్మ క్యాన్సర్ కలిగే ప్రమాదం కూడా ఉంది. సూర్యకాంతిలో గడిపే సమయం మరియు మీ చర్మ ధోరణిపై ఆధారపడి చర్మం మంటకు గురవుతుంది. ఒకవేళ మీ చర్మ ధోరణి తెలుపుగా ఉంటే, మధ్యాన్న సమయంలో కేవలం 15 నిమిషాల పాటు భయట ఉండటం వలన చర్మం కందిపోతుంది. దీర్ఘకాలిక సమయం పాటు సూర్యకాంతికి బహిర్గతమవటం వలన చర్మంలో ఉండే రక్తనాళాలు వెడల్పుగా మారి, చర్మంపై ఎరుపుదనాన్ని ఏర్పరుస్తాయి. ఎలా జరిగిన తరువాత అదే రోజున చర్మం కందిన లక్షణాలు బహిర్గతమవవు. చర్మం కందిన24 గంటల తరువాత లక్షణాలు బహిర్గతమవుతాయి మరియు 3 నుండి 5 రోజులలో ఈ స్థితిని మెరుగుపరచవచ్చు. సూర్యరశ్మి వలన కందిన చర్మానికి వెనిగర్ వాడకం సూర్యకాంతి వలన కందిన చర్మాన్ని ఆపిల్ సైడర్ వెనిగర్ వాడకం ద్వారా సరి చేయవచ్చు మరియు దీని వలన చర్మ కణాలలో కలిగిన ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చు. వెనిగర్ వాడకం గురించి కింద తెలుపబడింది. స్ప్రే బాటిల్ లో కొద్దిగా వెనిగర్ ను తీసుకొని, నీటిని కలపండి. ఈ ద్రావణాన్ని ప్రభావిత ప్రాంతాలలో స్ప్రే చేయండి. శుభ్రమైన గుడ్డను వెనిగర్ లో ముంచండి, ఈ గుడ్డతో చర్మంపై తుడవండి. డైల్యూటేడ్ ఆపిల్ సైడర్ వెనిగర్ తో స్నానం చేయండి. ఇలా చేయటం వలన సూర్యకాంతి వలన ప్రమాదానికి గురైన చర్మం కొద్ది సమయంలోనే తిరిగి తన సహజ కాంతిని పొందటం మీరు గమనిస్తారు. కావున, సుర్యకాంతి వలన మారిన చర్మ రంగును తొలగించుటకు గానూ రసాయనిక క్రీములకు బదులుగా ఇంట్లో ఉండే ఔషదాలను వాడండి. వీటితో పాటుగా రోజులో ఎక్కువ సమయం పాటూ సూర్యకాంతిలో తిరగకండి మరియు SPF ఎక్కువగా ఉన్న లోషన్ లను వాడండి.

45+ 55+ వయసు దాటిన వారికి

1 ఈ సమయం ఇన్నాళ్ళూ సంపాదించినదీ, దాచుకున్నదీ తీసి ఖర్చు పెట్టె వయసు. తీసి ఖర్చు పెట్టి జీవితాన్ని ఎంజాయ్ చెయ్యండి. దాన్ని ఇంకా దాచి అలా దాచడానికి మీరు పడిన కష్టాన్ని, కోల్పోయిన ఆనందాలనూ మెచ్చుకునేవారు ఎవరూ ఉండరు అనేది గుర్తు పెట్టుకోండి . 2. మీ కొడుకులూ, కోడళ్ళూ మీరు దాచిన సొమ్ముకోసం ఎటువంటి ఆలోచనలు చేస్తున్నారో? ఈ వయసులో ఇంకా సంపాదించి సమస్యలనూ, ఆందోళనలూ కొని తెచ్చుకోవడం అవుసరమా ? ప్రశాంతంగా ఉన్నది అనుభవిస్తూ జీవితం గడిపితే చాలదా ? . 3. మీ పిల్లల సంపాదనలూ, వాళ్ళ పిల్లల సంపాదనల గురించిన చింత మీకు ఏల? వాళ్ళ గురించి మీరు ఎంత వరకూ చెయ్యాలో అంతా చేశారుగా? వాళ్లకి చదువు, ఆహారం, నీడ మీకు తోచిన సహాయం ఇచ్చారు. ఇపుడు వాళ్ళు వాళ్ళ కాళ్ళమీద నిలబడ్డారు. ఇంకా వాళ్ళకోసం మీ ఆలోచనలు మానుకోండి. వాళ్ళ గొడవలు వాళ్ళను పడనివ్వండి . . 4. ఆరోగ్యవంతమైన జీవితం గడపండి. అందుకోసం అధిక శ్రమ పడకండి. తగిన మోతాదులో వ్యాయామం చెయ్యండి. ( నడక, యోగా వంటివి ఎంచుకోండి ) తృప్తిగా తినండి. హాయిగా నిద్రపోండి. అనారోగ్యం పాలుకావడం ఈ వయసులో చాలా సులభం, ఆరోగ్యం నిలబెట్టుకోవడం కష్టం. అందుకే మీ ఆరోగ్య పరిస్థితిని గమనించుకుంటూ ఉండండి. మీ వైద్య అవుసరాలూ, ఆరోగ్య అవుసరాలూ చూసుకుంటూ ఉండండి. మీ డాక్టర్ తో టచ్ లో ఉండండి. అవుసరం అయిన పరీక్షలు చేయించుకుంటూ ఉండండి. ( ఆరోగ్యం బాగుంది అని టెస్ట్ లు మానేయకండి ) . 5. మీ భాగస్వామికోసం ఖరీదైన వస్తువులు కొంటూ ఉండండి. మీ సొమ్ము మీ భాగస్వామితో కాక ఇంకెవరితో అనుభవిస్తారు? గుర్తుంచుకోండి ఒకరోజు మీలో ఎవరో ఒకరు రెండో వారిని వదిలిపెట్టవలసి వస్తుంది. మీ డబ్బు అప్పుడు మీకు ఎటువంటి ఆనందాన్నీ ఇవ్వదు. ఇద్దరూ కలిసి అనుభవించండి. 6. చిన్న చిన్న విషయాలకు ఆందోళన పడకండి. ఇప్పటివరకూ జీవితం లో ఎన్నో ఒత్తిడులను ఎదుర్కొన్నారు. ఎన్నో ఆనందాలూ , ఎన్నో విషాదాలూ చవి చూశారు. అవి అన్నీ గతం. మీ గత అనుభవాలు మిమ్మల్ని వెనక్కులాగేలా తలచుకుంటూ ఉండకండి , మీ భవిష్యత్తును భయంకరంగా ఊహిచుకోకండి. ఆ రెండిటివలన మీ ప్రస్తుత స్థితిని నరకప్రాయం చేసుకోకండి. ఈరోజు నేను ఆనందంగా ఉంటాను అనే అభిప్రాయంతో గడపండి. చిన్నసమస్యలు వాటంతట అవే తొలగిపోతాయి . 7. మీ వయసు అయిపొయింది అనుకోకండి. మీ జీవిత భాగస్వామిని ఈ వయసులో ప్రేమిస్తూనే ఉండండి. జీవితాన్ని ప్రేమిస్తూనే ఉండండి. కుటుంబాన్ని ప్రేమిస్తూనే ఉండండి. మీ పోరుగువారిని ప్రేమిస్తూ ఉండండి. . "జీవితంలో ప్రేమ, అభిమానం, తెలివితేటలూ ఉన్నన్ని నాళ్ళూ మీరు ముసలివారు అనుకోకండి. నేను ఏమిచెయ్యగలనూ అని ఆలోచించండి. నేను ఏమీ చెయ్యలేను అనుకోకండి" 8. ఆత్మాభిమానం తో ఉండండి ( మనసులోనూ బయటా కూడా ) హెయిర్ కట్టింగ్ ఎందుకులే అనుకోకండి. గోళ్ళు పెరగనియ్యిలే అనుకోకండి. చర్మసౌందర్యం మీద శ్రద్ధ పెట్టండి. పళ్ళు కట్టించుకోండి. ఇంట్లో పెర్ఫ్యూమ్ లూ సెంట్లూ ఉంచుకోండి. బాహ్య సౌందర్యం మీలో అంతః సౌందర్యం పెంచుతుంది అనే విషయం మరువకండి. మీరు శక్తివంతులే ! . 9. మీకు మాత్రమె ప్రత్యేకం అయిన ఒక స్టైల్స్ ఏర్పరచుకోండి . వయసుకు తగ్గ దుస్తులు చక్కటివి ఎంచుకోండి. మీకు మాత్రమె ప్రత్యేకం అయినట్టుగా మీ అలంకరణ ఉండాలి. మీరు ప్రత్యేకంగా హుందాగా ఉండాలి. . 10. ఎప్పటికప్పుడు అప్ డేట్ గా ఉండండి. న్యూస్ పేపర్లు చదవండి. న్యూస్ చూడండి. పేస్ బుక్ , వాట్సాప్ లలో ఉండండి . మీ పాత స్నేహాలు మీకు దొరకవచ్చు. . 11. యువతరం ఆలోచనలను గౌరవించండి. మీ ఆదర్శాలూ వారి ఆదర్శాలూ వేరు వేరు కావచ్చు . అంతమాత్రాన వారిని విమర్శించకండి. సలహాలు ఇవ్వండి, అడ్డుకోకండి. మీ అనుభవాలు వారికి ఉపయోగించేలా మీ సూచనలు ఇస్తే చాలు. వారు వారికి నచ్చితే తీసుకుంటారు. దేశాన్ని నడిపించేది వారే ! . 12. మా రోజుల్లో ... అంటూ అనకండి. మీరోజులు ఇవ్వే ! మీరు బ్రతికి ఉన్నన్ని రోజులూ " ఈరోజు నాదే" అనుకోండి అప్పటికాలం స్వర్ణమయం అంటూ ఆరోజుల్లో బ్రతకకండి. తోటివారితో కఠినంగా ఉండకండి. జీవితకాలం చాలా తక్కువ. పక్కవారితో కఠినంగా ఉండి మీరు సాధించేది ఏమిటి? పాజిటివ్ దృక్పధం, సంతోషాన్ని పంచే స్నేహితులతో ఉండండి. దానివలన మీ జీవితం సంతోషదాయకం అవుతుంది. కఠిన మనస్కులతో ఉంటె మీరూ కఠినాత్ములుగా మారిపోతారు. అది మీకు ఆనందాన్ని ఇవ్వదు. మీరు త్వరగా ముసలివారు అవుతారు. . 13. మీకు ఆర్ధికశక్తి ఉంటె, ఆరోగ్యం ఉంటె మీ పిల్లలల్తో మనుమలతో కలిసి ఉండకండి. కుటుంబసభ్యులతో కలిసి ఉండడం మంచిది అని అనిపించవచ్చు. కానీ అది వారి ప్రైవసీకీ మీ ప్రైవసీకీ కూడా అవరోధం అవుతుంది. వారి జీవితాలు వారివి. మీ జీవితం మీది. వారికి అవుసరం అయినా, మీకు అవుసరం అయినా తప్పక పిల్లలతో కలిసి ఉండండి. 14. మీ హాబీలను వదులుకోకండి . ఉద్యోగజీవితం లో అంత ఖాళీ లేదు అనుకుంటే ఇప్పుడు చేసుకోండి. తీర్థ యాత్రలు చెయ్యడం, పుస్తకపఠనం, డాన్స్, పిల్లినో కుక్కనో పెంచడం, తోట పెంపకం, పేకాట ఆడుకోవడం, డామినోస్, పెయింటింగ్ ... రచనా వ్యాసంగం .... పేస్ బుక్ ... ఏదో ఒకటి ఎంచుకోండి. . 15. ఇంటిబయటకు వెళ్ళడం అలవాటు చేసుకోండి. కొత్త పరిచయాలు పెంచుకోండి. పార్కుకి వెళ్లండి, గుడికి వెళ్ళండి , ఏదైనా సభలకు వెళ్ళండి. ఇంటిబయట గడపడం కూడా మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. . 16. మర్యాదగా మాట్లాడడం అలవాటు చేసుకోండి. నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది. పిర్యాదులు చెయ్యకండి. లోపాలను ఎత్తిచూపడం అలవాటు చేసుకోకండి. విమర్శించకండి . పరిస్థితులను అర్ధం చేసుకుని ప్రవర్తించండి. సున్నితంగా సమస్యలను చెప్పడం అలవాటు చేసుకోండి. 17. వృద్ధాప్యం లో బాధలూ , సంతోషాలూ కలిసి మెలసి ఉంటాయి. బాధలను తవ్వి తీసుకుంటూ ఉండకండి. అన్నీ జీవితంలో భాగాలే 18. మిమ్మల్ని బాధపెట్టిన వారిని క్షమించండి మీరు బాధపెట్టిన వారిని క్షమాపణ కోరండి మీకూడా అసంతృప్తిని వెంటబెట్టుకోకండి. అది మిమ్మల్ని విచారకరం గానూ , కఠినం గానూ మారుస్తుంది ఎవరు రైటు అన్నది ఆలోచించకండి. . 19. ' ఒకరిపై పగ పెట్టుకోవద్దు క్షమించు, మర్చిపో, జీవితం సాగించు. . 20. నవ్వండి నవ్వించండి. బాధలపై నవ్వండి ఎందరికన్నానో మీరు అదృష్టవంతులు. దీర్ఘకాలం హాయిగా జీవించండి. ఈ వయసువరకూ కొందరు రాలేరు అని గుర్తించండి. మీరు పూర్ణ ఆయుర్దాయం పొందినందుకు ఆనందించండి. 🙏🙏. ఆరోగ్యం----ధనసంపాద..💐🙏

గోరు వెచ్చని నీరు అద్భుతాలు

👉 గోరు వెచ్చని నీరు 💦💦100% శ్వాస సంబంధిత వ్యాధులను and తల నొప్పి, లో బిపి, కీళ్ల నొప్పులు, హర్ట్ బీట్, కొలెస్ట్రాల్ పెరుగుదలను, ఆస్తమా, పొడి దగ్గు, దగ్గు , బ్లాక్ అయిన నరాలు, కడుపు, కంటి, చెవి, గొంతు సంబంధిత వ్యాధులు అన్నింటినీ నయం చేయగలవు. 👉👉 గోరు వెచ్చని నీరు ఎలా త్రాగాలి👇👇👇 ఉదయము పరికడుపున 5గంటల సమయం లో 4 గ్లాసుల గోరు వెచ్చని నీరు త్రాగాలి. 45 నిమిషాల వరకు ఏమి తినకూడదు మీరు 4 గ్లాసుల నీరు త్రాగలేక పోతే మొదట 1 గ్లాసు, తర్వాత 2 గ్లాసులు ఇలా మెల్లగా అలవాటు చేసుకోవాలి. 👉 గోరు వెచ్చని నీరు 💦 త్రాగేవారికి ప్రయోజనాలు: 👉 డయాబెటిస్-30 రోజుల్లో 👉 బీపీ-30రోజుల్లో 👉 ఉదర సంబంధిత -10రోజుల్లో 👉 అన్ని రకాల క్యాన్సర్లు-9నెలల్లో 👉 నరాల బ్లాకులు-6నెలల్లో 👉 మూత్ర సంబంధిత-10రోజుల్లో 👉 గొంతు,చెవి,కంటి,ముక్కు-10రోజుల్లో 👉 స్త్రీల ఋతు క్రమం- 15రోజుల్లో 👉 గుండె సంబంధించిన -30రోజుల్లో 👉 తల నొప్పీ/మైగ్రేన్ నొప్పి-3రోజుల్లో 👉 హై బీపీ-30రోజుల్లో 👉 కొలెస్ట్రాల్- 4 నెలల్లో 👉 ఆస్తమా- 4 నెలల్లో తగ్గిపోతుంది. 💦💦💦💦 కూల్ వాటర్ ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరం 💦💦💦💦💦 👉 యుక్త వయసు లో ఉన్నప్పుడు దాని ప్రభావం తెలియదు ,వయసు పెరుగుతుంటే తెలిసొస్తుంది. 👉 కూల్ వాటర్andకూల్ డ్రింక్స్ హార్ట్ ఎటాక్ కి ముఖ్య కారణం. 👉 కూల్ వాటర్ లివర్ సమస్యలను తెస్తుంది.కూల్ వాటర్ తాగిన వారిలో ఎక్కువ మంది లివర్ చెడిపోయిన వాళ్ళు ఉంటారు. 👉 కూల్ వాటర్ బాటిల్, ఐస్ క్రీమ్ లు, మీ కుటుంబీకులకు అలవాటు చేయకండి.

మన ఆరోగ్యం

🍏 నిత్యం మనం చేసుకునే ఏ వంటకమైనా.. అందులో ఉప్పు ఉండాల్సిందే. ఉప్పు లేకపోతే ఏ కూరను తినలేం. అయితే ఉప్పు ఎక్కువైతే ముప్పు తప్పదు. హైబీపీ, గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇక బీపీ రోగులు అయితే ఉప్పును చాలా తక్కువగా తినాల్సి ఉంటుంది. కానీ.. ఇన్ని ఇబ్బందులు పడాల్సిన పనిలేదు. ఉప్పుకు ప్రత్యామ్నాయంగా మనం సైంధవ లవణం వాడితే దాంతో ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. పైగా మనం నిత్యం వాడే ఉప్పు కన్నా సైంధవ లవణం ఎంతో తక్కువగా అవసరం అవుతుంది. అంటే.. ⓷ టీస్పూన్ల ఉప్పు వాడే బదులు ⓶ టీస్పూన్ల సైంధవ లవణం వాడితే చాలన్నమాట. ఈ క్రమంలోనే సైంధవ లవణం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.  💦 సైంధవ లవణాన్ని స్వచ్ఛమైన ఉప్పు అంటారు. ఇందులో ⓼⓸ రకాల పోషకాలు ఉంటాయి. కాల్షియం, కాపర్, ఐరన్, మెగ్నిషియం, పాస్ఫరస్, పొటాషియం, సిలికాన్, సల్ఫర్, జింక్, అయోడిన్ తదితర పోషకాలు సైంధవ లవణంలో ఉంటాయి. ఇవి మనకు చక్కని పోషణను అందిస్తాయి. 💦 సైంధవ లవణాన్ని తినడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దేహానికి శక్తినిస్తుంది. నిద్రలేమి సమస్యను దూరం చేస్తుంది. ఆస్తమా, హైబీపీ, మధుమేహం, దంత సమస్యలు ఉన్నవారు సైంధవ లవణం వాడితే ఫలితం ఉంటుంది.  💦 ఎముకలను దృఢంగా ఉంచడంలో, జీర్ణ సమస్యలను నయం చేయడంలో సైంధవ లవణం బాగా పనిచేస్తుంది. స్నానం చేసే నీటిలో కొద్దిగా సైంధవ లవణం వేస్తే శరీరం నుంచి దుర్గంధం వెలువడకుండా ఉంటుంది.  💦 థైరాయిడ్ సమస్య ఉన్నవారు ఉప్పుకు బదులుగా సైంధవ లవణం వాడాలి. అలాగే కీళ్లనొప్పులకు, నపుంసకత్వ సమస్యకు కూడా ఇది పనిచేస్తుంది.  💦 వాము, సైంధవ లవణం కలిపి తింటే స్త్రీలకు నెలసరి సమయంలో వచ్చే సమస్యలు తగ్గుతాయి. ఎండు ద్రాక్షను నెయ్యిలో వేయించి సైంధవ లవణం కలిపి తింటే మెదడు చురుగ్గా పనిచేస్తుంది.  💦 భోజనం తరువాత మజ్జిగలో సైంధవ లవణం కలిపి తాగితే అజీర్ణ సమస్య పోతుంది. జీలకర్ర, సైంధవ లవణం కలిపి తింటే వాంతులు తగ్గుతాయి. సైంధవ లవణం, పసుపు, శొంఠి పొడి కలిపి అన్నంలో తింటే ఆకలి పెరుగుతుంది.  💦 అల్లం రసం, సైంధవ లవణం కలిపి భోజనానికి ముందు తింటే అజీర్ణం తగ్గుతుంది. తులసి ఆకుల కషాయంలో సైంధవ లవణం కలిపి తాగితే తిన్న ఆహారం చక్కగా జీర్ణమవుతుంది. నిమ్మరసంలో సైంధవ లవణం కలిపి తాగితే మూత్ర పిండాల్లో రాళ్లు కరుగుతాయి. 💦 తులసి ఆకుల పొడి, సైంధవ లవణం కలిపి దంతాలను తోముకుంటే దంతాల నొప్పి, చిగుళ్ల నొప్పి, నోటి దుర్వాసన సమస్యలు దూరమవుతాయి. హైబీపీ ఉన్న వారు స్నానం చేసే నీటిలో సైంధవ లవణం వేసి స్నానం చేయాలి. అలాగే ఒక గ్లాస్ నీటిలో సైంధవ లవణం కలుపుకుని తాగాలి

తొందరగా బరువు తగ్గాలంటే ?

అధిక బరువు &కొవ్వు తగ్గాలంటే ముందుగా ఒక గ్లాస్ వేడి నీళ్ళల్లో ఒక టీ స్పూన్ అల్లం రసాన్ని సగం నిమ్మకాయ రసాన్ని పావు టీ స్పూన్ నల్ల ఉప్పును వేసి బాగా కలపాలి ఈ నీళ్ళను ఉదయం ఖాళీ కడుపున తాగాలి , ఈ రసం తాగిన 40 నిమిషాల తరువాత బ్రేక్ ఫాస్ట్ చేయవచ్చు దీనివల్ల జీర్ణశక్తినిచ్చి కొవ్వును కరిగించును. *కొన్ని భాగాల్లో కొవ్వు బాగా పేరుకుపోయి ఉంటుంది* *************** అలాంటి అనవసర కొవ్వుని తగ్గించాలంటే నాలుగు టీ స్పూన్ల ఆవ నూనె రెండు కర్పూరం బిల్లులను తీసుకొని గ్యాస్ మీద గిన్నె పెట్టి నాలుగు టీ స్పూన్ల అవ నూనె వేసి వేడి చేసి గ్యాస్ ఆఫ్ చేసి,నాలుగు కర్పూరం బిల్లలు వేసి బాగా కరిగెంత వరకు కలపాలి ఇప్పుడు ఈ మిశ్రమం గోరు వెచ్చగా మారిన తరువాత ఎక్కడ అయితే కొవ్వు ఎక్కువుగా ఉంటుందో ఆ చోట ఈ నూనెను రాసి బాగా మసాజ్ చేయాలి ఈ నూనెని మీరు పొట్ట ,తొడలు ,చేతుల పైన రాసుకోవాలి ఇలా చేయడం వల్ల ఆ భాగాల్లో వేడి పెంచి కొవ్వుని కరిగిస్తుంది ఈ విధంగా ప్రతి రోజు చేస్తుంటే అధిక బరువు చెడు కొవ్వు తగ్గుతుంది ఈ ఆయిల్ మసాజ్ చేశాక 30 లేదా 40 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి ఇలా 3 నెలలు చేయాలి.

తెలుపు రంగు ఓ వ్యామోహం!

క్రింది మూడు పనులు మండలం రోజుల పాటు క్రమం తప్పకుండా చేస్తే తప్పక ఫలితం వుంటుంది. 1)కడిగిన పచ్చి తువరకం ఆకులు 2 తులాలు,దంచుకున్న పసుపు కొమ్ముల పొడి 1 తులం,కస్తూరి పసుపు ఒక చిటికెడు,సహజమైనగంధం పొడి ఒక చిటెకెడు వేసి రోట్లో మెత్తగా నూరి ఒళ్ళంతా పూసుకోవాలి!మూడు నాలుగు రోజులు బాగా చిమచిమలు రావచ్చు,కానీ,భయపడవద్దు,అలవాటయే వరకు ఇబ్బందే! మరీ బొబ్బలు వస్తే వాడవద్దు! ముందుగా చేతికో,కాలికో పట్టించుకుని ప్రయోగించండి!ఒకరోజులోపలనే దుష్ప్రభావాలేమైనా వుంటే తెలుస్తాయి. అలాంటపుడు తువరకం బదులుగా లేత కానుగ ఆకులు వాడవచ్చు. కానీ ఫలితం తక్కువ! ఆరిపోయేవరకు అలాగే వుండి,వేడి నీటితో వొళ్ళు రుద్దుకొని శుభ్రం చేసుకోవాలి.సబ్బు వాడవద్దు. 2)సబ్బు బదులుగా ఓ వుండ వాడాలి. (చంద్రకాంతం చెట్టు బెరడు పొడి ఒక తులం,తేనెపట్టు మైనం 5 తులాలు,రెండు నిమ్మతైలం ఓ గిన్నెలో వేసి,అతి సన్నని మంటపై లేదా వుడుకుతున్న నీటిపై వుంచి, బాగా కలిసేదాకా కలియబెట్టాలి. ఆపైన ఓ చిన్న గిన్నెలో నువ్వుల నూనె రాసి, ఈ ద్రవమిశ్రమాన్ని అందులో పోయాలి.ఇది దాదాపుగా ఒక గంట తర్వాత గట్టిపడుతుంది. ఆ పైన కత్తి సాయంతో తొలగిస్తే గట్టి వుండ తయారవుతుంది.) ఒకటోది ఎప్పటికప్పుడు చేసుకోవాలి,కావలసినవి తెలుగునాట ప్రతి వీధిలోనూ దొరుకుతాయి.

రోజులో ఏ సమయం లో ఏమి చెయ్యాలి

ఫ‌లానా స‌మ‌యానికి ఫ‌లానా ప‌ని చేయాలి. ఫ‌లానా వ్య‌క్తిని క‌ల‌వాలి. ఆ టైంకి భోజ‌నం చేయాలి. ఇంకో టైంకి ఇంకో ప‌ని చేయాలి. ఆ స‌మ‌యానికి నిద్ర పోవాలి… ఇలా మ‌నం అనేక ర‌కాల ప‌నుల‌ను నిత్యం టైం ప్ర‌కారం చేస్తుంటాం. కొంత మంది టైం లేకుండా చేస్తార‌నుకోండి అది వేరే విష‌యం. అయితే మ‌నం ఏ ప‌ని చేసినా దానికి ఒక టైం అంటూ ఉంటుంది. కానీ మ‌న శ‌రీరం కూడా ఒక నిర్దిష్ట‌మైన స‌మయాన్ని పాటిస్తుంద‌ని మీకు తెలుసా? అవును, మీరు విన్న‌ది నిజ‌మే. మ‌న శ‌రీరం కూడా త‌న‌లో జ‌రిగే జీవ‌క్రియ‌ల‌కు ఒక్కో స‌మ‌యాన్ని కేటాయిస్తుంది. ఆ స‌మ‌యంలో ఆయా అవ‌య‌వాలు యాక్టివ్‌గా ప‌నిచేస్తాయి. దీని వ‌ల్ల మ‌నం ఆరోగ్యంగా ఉంటాం. అయితే మ‌న శ‌రీర అవ‌య‌వాలు యాక్టివ్ గా ఉన్న సమ‌యంలో వాటికి విరుద్ధంగా మ‌నం చేసే కొన్ని ప‌నుల వ‌ల్ల ఆయా భాగాల‌పై ఒత్తిడి పెరిగి మ‌న‌కు అనారోగ్యం క‌ల‌గుతుంది. ఈ క్ర‌మంలో అస‌లు ఏయే భాగాలు ఏయే స‌మ‌యాల్లో యాక్టివ్‌గా ప‌నిచేస్తాయో, అవి ప‌నిచేసేట‌ప్పుడు మ‌నం ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. *💛ఉద‌యం 5 నుంచి 7 గంట‌ల మ‌ధ్య* – ఈ స‌మ‌యంలో పెద్ద పేగు యాక్టివ్‌గా ఉంటుంది. శ‌రీరంలోని వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కి పంపే ప‌నిలో అది మునిగి ఉంటుంది. కాబ‌ట్టి ఈ స‌మ‌యంలో మ‌నం ఎంత వీలైతే అంత ఎక్కువ‌గా నీటిని తాగాలి. వాకింగ్‌, ర‌న్నింగ్ వంటి వ్యాయామాలు చేయాలి. కాఫీ, టీ వంటివి అస్స‌లు తాగ‌కూడ‌దు. *❤ఉద‌యం 7 నుంచి 9 మ‌ధ్య* – ప్రోటీన్లు, త‌క్కువ పిండి ప‌దార్థాలు క‌లిగిన ఆహారం, ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు క‌లిగిన ఆహారాన్ని, పండ్ల‌ను ఈ స‌మ‌యంలో బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవాలి. దీని వ‌ల్ల మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు ఎక్కువ‌గా ఉద‌య‌మే అందుతాయి. *💚ఉద‌యం 9 నుంచి 11 మ‌ధ్య* – ఈ సమ‌యంలో మ‌న శ‌రీరంలోని ప్లీహం ఉత్తేజంగా ఉంటుంది. అది మ‌న శ‌ర‌రీంలో జ‌రిగే జీవ‌క్రియ‌ల‌ను గాడిలో పెడుతుంది. ఉద‌యం మ‌నం తిన్న ఆహారం నుంచి పోష‌కాల‌ను శ‌రీరం గ్ర‌హించేలా చేస్తుంది. *💛ఉద‌యం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట మ‌ధ్య* – ఈ స‌మ‌యంలో మ‌న గుండె ఉత్తేజంగా ప‌నిచేస్తుంది. శ‌రీర భాగాల‌కు ర‌క్తం బాగా స‌ర‌ఫ‌రా అయ్యేలా చూస్తుంది. దీని వ‌ల్ల శ‌రీర క‌ణాల‌కు శ‌క్తి అందుతుంది. *💙మ‌ధ్యాహ్నం 1 నుంచి 3 గంట‌ల వ‌ర‌కు* – ఈ స‌మ‌యంలో చిన్న పేగులు అల‌ర్ట్‌గా ఉండి బాగా ప‌నిచేస్తాయి. మ‌నం తిన్న బ్రేక్‌ఫాస్ట్, లంచ్‌ల జీర్ణ‌ప్ర‌క్రియ‌ను ముగిస్తుంటాయి. *💚మ‌ధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు* – ఈ స‌మ‌యంలో మ‌న మూత్రాశ‌యం యాక్టివ్‌గా పనిచేస్తుంది. శ‌రీరంలోని వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కి పంపే ప‌నిలో ఉంటుంది. ఈ స‌మ‌యంలో నీరు ఎక్కువ‌గా తాగాలి. *💜సాయంత్రం 5 నుంచి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు* – ఈ స‌మ‌యంలోనూ మ‌న కిడ్నీలు బాగా చురుగ్గా ప‌నిచేస్తాయి. ర‌క్తాన్ని వ‌డ‌బోయ‌డం, వ్య‌ర్థాల‌ను మూత్రాశ‌యానికి పంప‌డం వంటి కార్య‌క్ర‌మాల‌ను చేస్తాయి. *❤రాత్రి 7 నుంచి 9 గంట‌ల మధ్య* – ఈ స‌మ‌యంలో పెరికార్డియం ఉత్తేజంగా ఉంటుంది. ఈ టైంలో రాత్రి భోజ‌నాన్ని క‌చ్చితంగా ముగించాలి. మెద‌డు, ప్ర‌త్యుత్ప‌త్తి అవ‌య‌వాల‌ను పెరికార్డియం ఈ స‌మ‌యంలో యాక్టివేట్ చేస్తుంది. *💛రాత్రి 9 నుంచి 11 గంట‌ల మ‌ధ్య* – ఈ స‌మయంలోభోజ‌నం అస్స‌లు చేయ‌కూడ‌దు. థైరాయిడ్‌, అడ్రిన‌ల్ గ్రంథులు ఇప్పుడు బాగా ప‌నిచేస్తాయి. ఇవి శ‌రీర మెట‌బాలిజం ప్ర‌క్రియ‌ను చురుగ్గా సాగేలా చేస్తాయి. శ‌రీర ఉష్ణోగ్ర‌తను క్ర‌మ‌బ‌ద్దీక‌రిస్తాయి. క‌ణాల‌కు శ‌క్తి అందేలా చూస్తాయి. *💚రాత్రి 11 నుంచి 1 గంట మ‌ధ్య* – ఈ స‌మ‌యంలో మూత్రాశయం యాక్టివ్‌గా ఉంటుంది. గాల్ స్టోన్స్ వంటివి ఉన్న‌వారికి ఈ స‌మ‌యంలో సాధార‌ణంగా నొప్పి వ‌స్తుంటుంది. *💙రాత్రి 1 నుంచి ఉద‌యం 3 మ‌ధ్య* – ఈ స‌మ‌యంలో కాలేయం చురుగ్గా ఉంటుంది. అప్పుడు మేల్కొని ఉంటే లివ‌ర్ ప‌నిత‌నం దెబ్బ‌తింటుంది. కాబ‌ట్టి ఈ స‌మ‌యంలో క‌చ్చితంగా నిద్ర‌పోవాల్సిందే. లేదంటే కాలేయం స‌రిగ్గా ప‌నిచేయ‌దు. వ్య‌ర్థాలు బ‌య‌టికి వెళ్ల‌వు. *💜ఉద‌యం 3 నుంచి 5 మ‌ధ్య* – ఈ టైంలో ఊపిరితిత్తులు యాక్టివ్‌గా ఉంటాయి. ఆ స‌మ‌యంలో ద‌గ్గు వస్తుందంటే ఊపిరితిత్తులు విష ప‌దార్థాల‌ను బ‌య‌ట‌కు పంపుతున్నాయ‌ని అర్థం చేసుకోవాలి.

తొందరగా బరువు తగ్గాలంటే ?

అధిక బరువు &కొవ్వు తగ్గాలంటే ముందుగా ఒక గ్లాస్ వేడి నీళ్ళల్లో ఒక టీ స్పూన్ అల్లం రసాన్ని సగం నిమ్మకాయ రసాన్ని పావు టీ స్పూన్ నల్ల ఉప్పును వేసి బాగా కలపాలి ఈ నీళ్ళను ఉదయం ఖాళీ కడుపున తాగాలి , ఈ రసం తాగిన 40 నిమిషాల తరువాత బ్రేక్ ఫాస్ట్ చేయవచ్చు దీనివల్ల జీర్ణశక్తినిచ్చి కొవ్వును కరిగించును. *కొన్ని భాగాల్లో కొవ్వు బాగా పేరుకుపోయి ఉంటుంది* *************** అలాంటి అనవసర కొవ్వుని తగ్గించాలంటే నాలుగు టీ స్పూన్ల ఆవ నూనె రెండు కర్పూరం బిల్లులను తీసుకొని గ్యాస్ మీద గిన్నె పెట్టి నాలుగు టీ స్పూన్ల అవ నూనె వేసి వేడి చేసి గ్యాస్ ఆఫ్ చేసి,నాలుగు కర్పూరం బిల్లలు వేసి బాగా కరిగెంత వరకు కలపాలి ఇప్పుడు ఈ మిశ్రమం గోరు వెచ్చగా మారిన తరువాత ఎక్కడ అయితే కొవ్వు ఎక్కువుగా ఉంటుందో ఆ చోట ఈ నూనెను రాసి బాగా మసాజ్ చేయాలి ఈ నూనెని మీరు పొట్ట ,తొడలు ,చేతుల పైన రాసుకోవాలి ఇలా చేయడం వల్ల ఆ భాగాల్లో వేడి పెంచి కొవ్వుని కరిగిస్తుంది ఈ విధంగా ప్రతి రోజు చేస్తుంటే అధిక బరువు చెడు కొవ్వు తగ్గుతుంది ఈ ఆయిల్ మసాజ్ చేశాక 30 లేదా 40 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి ఇలా 3 నెలలు చేయాలి.

బానపొట్టను కరిగించే పవర్‌ఫుల్ ఔషధం పిప్పళ్లు

పిప్పళ్లు... ఆంగ్లంలో వీటిని లాంగ్ పెప్పర్ అని పిలుస్తారు. ఘాటు, వగరు రుచిని ఇవి కలిగి ఉంటాయి. ఎండబెట్టిన పిప్పళ్లు లేదా పిప్పళ్ల పొడి మనకు మార్కెట్‌లో లభిస్తుంది. వీటి వల్ల మనం ఎలాంటి అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.  1. పిప్పళ్ల పొడిని 500 మిల్లీగ్రాముల మోతాదులో తీసుకుని ఒక టీస్పూన్ తేనెతో కలిపి ఉదయం, రాత్రి భోజనం చేసిన తరువాత గంటకు తినాలి. దీంతో బానపొట్ట కూడా తగ్గిపోతుంది. ఒంట్లో ఉన్న కొవ్వు కరుగుతుంది. అధిక బరువు చాలా వేగంగా తగ్గుతారు.  2. పిప్పళ్ల పొడిని తేనెతో కలిపి రోజూ తినడం వల్ల జీర్ణాశయ సమస్యలు పోతాయి. అజీర్ణం, గ్యాస్, అసిడిటీ, మలబద్దకం ఉండవు.  3. పిప్పళ్ల పొడిని బెల్లంతో కలిపి తింటే దగ్గు, ఆస్తమా తగ్గిపోతాయి. రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు. గుండె సమస్యలు రావు. పేగుల్లో ఉన్న పురుగులు నశిస్తాయి.  4. పిప్పళ్ల పొడిని నిత్యం ఏదో ఒక విధంగా 500 మిల్లీగ్రాముల మోతాదులో రోజుకు రెండు సార్లు తీసుకున్నా చాలు. దాంతో చర్మంపై వచ్చే ముడతలు పోతాయి. వృద్ధాప్య ఛాయలు రావు. ఆకలి సరిగ్గా ఉంటుంది. ఊపిరితిత్తులు, లివర్ శుభ్రమవుతాయి.  5. పిప్పళ్ల కషాయం తాగుతుంటే కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి. వాపులు ఉండవు.  6. పిప్పళ్ల పొడి 500 మిల్లీగ్రాములు, 1 టీస్పూన్ నెయ్యి కలిపి తింటే గ్యాస్ సమస్య పోతుంది. అజీర్తి తగ్గుతుంది.  7. పిప్పళ్ల పొడిని రోజూ 500 మిల్లీగ్రాముల మోతాదులో రెండు సార్లు తింటే మధుమేహం అదుపులో ఉంటుంది. పైల్స్, హెమరాయిడ్స్ నుంచి ఉపశమనం లభిస్తుంది.

శరీర సౌష్టవం | బాడీ ఫిట్నెస్

ఒకప్పుడు సన్నగా కనపడితే ఏం సరిగా తినటంలేదా అని ప్రశ్నిచేవారు.కాని ఇప్పుడు అందుకు భిన్నంగా ఏంటీ తిండి తగ్గించవచ్చుగా కరెంటు తీగలా ఉంటావ్ అంటున్నారు.ఇప్పుడు కాలం మారింది.సన్నగా నాజూకుగా జీరొ సైజ్ ను చేసేవారికి బాగా గిరాకీ పెరిగింది.సన్నగా నడుము తేలి ఉంటే అమ్మో బాపుగారి బొమ్మో!అని చూపు తిప్పుకోలేరు.అయితే ఇప్ప్డున్నా ఆహార అలవాట్లు మాత్రం లావు పెంచేవే కానీ తగ్గించేవి మాత్రం కావు.మారిన పరిస్థితులు, ఆహారపు అలవాట్లలో వచ్చిన పెను మార్పులు నాజూకు శరీరాన్ని దూరం చేస్తున్నాయి. సన్నబడాలంటే తినడం తగ్గించాలి కానీ, కడుపునిండా తినమంటున్నారేమిటి అని ఆశ్చర్యపోతున్నారా! నచ్చింది తిన్నా నాజూగ్గా ఎలా ఉండవచ్చో చూద్దామా. సన్నగా కనబడడానికి, సన్నపడడానికి చాలా మంది యువత పడరాని పాట్లు పడుతున్నారు. జిమ్‌ల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. బ్యూటీషియన్లకు వేలకు వేలు సమర్పించుకుంటున్నారు. వీరి ప్రయత్నాలన్నీ శూన్యంగా మారుతున్నాయి. రోజుల తరబడి కడుపు మాడ్చుకోవడం వలన జీవప్రక్రియ దెబ్బతింటుంది. దీని ప్రభావం కండరాల మీద పడుతుంది. చిన్న వయసులోనే కీళ్ళనొప్పులు, ఎక్కువ దూరం నడవలేకపోవడం వంటివి బాధిస్తాయి. శరీరంలో అన్ని అవయవాలు సక్రమంగా తమ పని తాము చేసుకుపోవాలంటే ఆహారం తీసుకోవడం తప్పనిసరి. రోజంతా చురుకుగా పనిచేయాలంటే కేలరీలు తప్పనిసరి. పౌష్టికాహారం తీసుకోవడం ద్వారానే కేలరీలు పొందడం సాధ్యమవుతుంది. కొన్ని రోజుల పాటు ఉపవాసాలు చేసి, ఆ తరువాత కేలరీల వినియోగం గణనీయంగా తగ్గిపోతుంది. కేలరీలు వినియోగం తగ్గినప్పుడు కొవ్వు వచ్చి చేరుతుంది. 1.కొద్దిపాటి వ్యాయామాలతో అందంగా ఆరోగ్యంగా వుండడం సాధ్యమవుతుంది.ఎక్కువ తింటున్నాం కాబట్టి ఎక్కువసేపు వ్యాయామం చేయాలనుకోవటం పొరబాటని నిపుణులు అంటున్నారు.కింద సూచించిన విధంగా మీ ఆహారపు అలవాట్లని మార్చుకొన్నట్లయితే అందాన్ని పదికాలల పాటు కాపాడుకోవచ్చు. 2 ఖాళీగా వుంచితే గ్యాస్ చేరే అవకాశం వుంది. కాబట్టి మూడు నాలుగు గంటలకు మించి కడుపును ఖాళీగా వుంచుకోకండి..ప్రతి మూడు లేదా నాలుగు గంటలకొకసారి ఆహారం తీసుకుంటూ వుండాలి. 3.మొదట తీసుకొనే ఆహారాన్నే మూడు లేదా నాలుగు భాగాలుగా విభజించుకోవాలి.ఆహారంలో ఎక్కువ భాగం గింజలు వుండే విధంగా ప్లాన్ చేసుకోవాలి. 4.గంటల తరబడి పనిచేసినా నీరసం రాకుండా ప్రొటీన్లు కాపాడతాయి.ప్రొటీన్లు తీసుకోవడం తప్పనిసరి, ప్రొటీన్లు మిమ్మల్ని ఉత్సాహంగా, ఉల్లాసంగా వుంచుతాయి. తృణధాన్యాలు తీసుకొనేటప్పుడు ఫైబర్ అధికంగా వున్నవాటినే తీసుకోవాలి. 5.దీనితోబాటు చక్కెర తక్కువ వున్నవాటినే ఎంపిక చేసుకోవాలి. 6.తాజా పండ్లు కూరగాయలలో విటమిన్లు, ఫైబర్ అధికంగా లభిస్తాయి.రోజుకు కనీసం ఐదు రకాల పండ్లన్నా తీసుకోవాలి. 7.రోజుకి 12 గ్లాసుల నీరు తాగడం తప్పనిసరి. 60 నుంచి 70 శాతం ఆహారం తీసుకొని మిగతా 30 నుంచి 40 శాతం నీటిని తాగాలి. 8. బేకరీ ఉత్పత్తులకు పూర్తిగా దూరం కాకుండా తీసుకొనే పరిమాణాన్ని తగ్గించుకుంటే సరిపోతుంది. బేకరీ ఉత్పత్తులతో పాటు పళ్ళు కూరగాయలు తీసుకుంటే శరీరానికి కావలసిన విటమిన్లు, పోషకాలు అందుతాయి. ఏది చేస్తే శరీరానికి మంచిది: తెల్లవారుజామున నడిస్తే శరీరానికి చాలా మంచిది.కష్టపెట్టే వ్యాయామాల కన్నా రోజూ కొంత సేపు నడిస్తే మంచిది. కనీసం అరగంటకి తక్కువ కాకుండా నడవడం అలవాటు చేసుకోవాలి. రోజు మొత్తంలో ఏ సమయంలోనైనా నడవచ్చు. మీ ఆహారపు అలవాట్లను మార్చకుండా కొన్ని వారాల పాటు కొనసాగించంది. మూడు నాలుగు వారాలకొకసారి మాత్రమే డైట్ ప్లాన్‌ను మార్చాలి. తరచూ మార్చడం వలన జీవప్రక్రియ దెబ్బతినే ప్రమాదముంది

చెవి లోపల వున్న చిన్న , చిన్న , గుల్లలు , పుండ్లు , నొప్పి మొదలగు వాటి నివారణ చికిత్స పద్దతులు .

*గృహ చికిత్సలు : 1. చెవిలో ఆవాల నూనె ( Mustard Oil ) చుక్కలు వేయ వలెను . గుల్లలు , పుండ్లు తగ్గి పోవును . 2 . ఒక ఎల్లి పాయ ( Garlic ) రెబ్బను నువ్వుల నూనెలో మరిగించండి . నూనె చల్లారిన తర్వాత చెవిలో నూనెను వేయ వలెను . 3 . ఉల్లి పాయ ( Onion ) ‌రసంని వేడి చేసి , చల్లారిన తర్వాత చెవిలో వేయండి . చెవి నొప్పి తగ్గి పోవును . 4 . తులసి ఆకుల రసం + కొద్దిగ కర్పూరంను కలిపి వేడి చేసి చెవిలో వేయ వలెను . 5 . స్వదేశి ఆవు గోమూత్రం కొన్ని చుక్కలు చెవిలో వేసిన అన్ని రకాల చెవి రోగాలు తగ్గి పోవును . 6 . ఎల్లి పాయ ( Garlic ) రసం + ముల్లంగి రసం + అల్లం రసం లను సమ పాళ్ళలో కలుప వలెను . ఈ రసంను చెవిలో వేసిన , చాలా Relief గా వుండును . 7. వేప నూనె + బిల్వ పత్రముల నూనె + ఎల్లి పాయల నూనెలను సమ పాళ్ళలో కలిపి చెవిలో వేయ వలెను . 8 . చెవిలో స్వమూత్రం వేసిన , చెవి నొప్పి తగ్గి పోవును . 9 . వేప నూనెలో కొద్దిగా తేనె కలిపి , చెవిలో వేయండి . చెవి నొప్పి తగ్గి పోవును . 10 . Beet Root ఆకుల రసం చెవిలో వేసిన , చెవి నొప్పి తగ్గి పోవును . 11 . తులసి ఆకుల రసంలో కొద్దిగా కర్పూరంని బాగా కలిపి , చెవిలో వేయండి . గుల్లలు , పుండ్లు తగ్గి పోవును . పై వాటిలో ఏదో ఒక పద్ధతిని ఆచరించి , ఆరోగ్యాన్ని పొందండి .

నోటి దుర్వాసన ను దూరంగా ఉంచండి ఈ చిట్కాలతో*

నోటి దుర్వాసన ఒక పెద్ద సమస్యే. కొన్ని సార్లు ఇది శరీరం లో వివిధ రుగ్మతల వల్ల వచ్చిన, చాల వరకు కొన్ని అలసత్వపు లేదా అనారోగ్యకరమైన అలవాట్ల వల...